11 December 2018

ఎత్తుగడలు, మోసాలతో చంద్రబాబు వంచించారు https://ift.tt/2C4mxGf

ఢిల్లీ: తెలంగాణ ప్రజలు పరిపక్వతతో మంచి తీర్పు ఇచ్చారని వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎత్తుగడలు, మోసాలతో నారా చంద్రబాబు ప్రజలను వంచించారని విమర్శించారు.ఢిల్లీలో మేకపాటి విలేకరులతో మాట్లాడుతూ.. నాయకులు దారి తప్పినా ప్రజలు సరైన విధంగా తీర్పు ఇచ్చారని తెలిపారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఏపీ ప్రజలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2C4mxGf
via IFTTT December 11, 2018 at 08:25PM

1 comment:

  1. నిన్న లండన్ కోర్టులో విజయ్ మాల్యా
    ఈరోజు తెలంగాణా ప్రజాకోర్టులో చెంద్రాలు సార్

    దెబ్బకు ఠా దొంగల ముఠా!

    ReplyDelete