12 December 2018

ప్ర‌త్యేక హోదా కోసం ఢిల్లీలో ఉద్య‌మం https://ift.tt/2Be6gg2

  - పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల ఆందోళ‌న‌- ప్ల‌కార్డుల‌తో నిర‌స‌న  న్యూఢిల్లీ : విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ  దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఆందోళ‌న చేప‌ట్టారు. బుధ‌వారం పార్లమెంట్ వద్ద వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు ధర్నా చేపట్టారు. గాంధీ విగ్రహం ముందు ధర్నా చేసిన నేతలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Be6gg2
via IFTTT December 12, 2018 at 05:51PM

No comments:

Post a Comment