10 December 2018

వైయస్‌ జగన్‌తోనే అభివృద్ధి సాధ్యం.. https://ift.tt/2AU2BHo

వైయస్‌ఆర్‌సీపీ నేత తమ్మినేని సీతారాం...శ్రీకాకుళంః ఆమలదాలవలసను అభివృద్ధి చేస్తామని చెప్పి ఎన్నో హామీలిచ్చి ఒకటి చేయలేదని వైయస్‌ఆర్‌సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు.చెరుకు రైతులకు కల్పతరువు లాంటి షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చి నేటి వరుకూ చర్యలు తీసుకోలేదన్నారు. చెరుకు రైతులు నిరాశలో కూరుకుపోయారన్నారు.ఆమదాలవలస వాణిజ్య కేంద్రం అని దానిపై కూడా ప్రభావం పడిందన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2AU2BHo
via IFTTT December 10, 2018 at 05:16PM

No comments:

Post a Comment