శ్రీకాకుళం : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 320వ రోజు పాదయాత్రను బుధవారం ఉదయం క్రిష్ణాపురం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి పురుషోత్తపురం క్రాస్, మెట్టక్కివలస క్రాస్, ఊసవాని పేట, రెడ్డిపేట క్రాస్, కొత్తవాని పేట, భైరవాని పేట
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2EqVQOr
via IFTTT December 12, 2018 at 03:08PM
No comments:
Post a Comment