11 December 2018

నందగిరి పేట నుంచి 319వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2C1GpK6

   శ్రీకాకుళం: వైయ‌స్ఆర్‌ సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మంగళవారం ఉదయం శ్రీకాకుళం నియోజకవర్గంలోని నందగిరి పేట శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి నాదాలపురం, బ్రిడ్జి రోడ్‌ సెంటర్‌, చిన్నతండా మీదుగా ఆముదాల వలస, కాలేజ్‌ రోడ్‌ వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం ఆముదాలవలస వద్ద

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2C1GpK6
via IFTTT December 11, 2018 at 02:47PM

No comments:

Post a Comment