18 November 2018

భూములు కోల్పోయి కులీలుగా మిగిలాం.. https://ift.tt/2zYs52K

వైయస్‌ జగన్‌కు తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితుల మొరవిజయనగరంః బంటువానివలస తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. పరిహారం అందక, ఉండేందుకు ఇల్లు కూడా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కన్నీరుమున్నీరయ్యారు. ఆర్‌అండ్‌ ఆర్‌ ప్యాకేజీ అందడంలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే న్యాయం జరుగుతుందన్నారు.భూములు కోల్పోయి కూలీలుగా మిగిలామని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zYs52K
via IFTTT November 18, 2018 at 08:22PM

No comments:

Post a Comment