నాలుగున్నరేళ్లుగా తన పాలనతో ఆంధ్రప్రదేశ్ ను స్వర్గధామం చేశానంటూ ఎంత బాకా ఊదినా జనం నమ్మలేదు. ఇక లాభం లేదు అనుకుని... తప్పు నాది కాదు, నేను అభివృద్ధి చేద్దామన్నా కేంద్రం సహకరించడంలేదు అని కొత్త పల్లవి అందుకున్నాడు. కేంద్రంతో తెగదెంపుల నాటకం రక్తికట్టించడానికి విశ్వప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఏం చేసినా ప్రజలదగ్గర వర్కవుట్
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zGeBbR
via IFTTT November 09, 2018 at 09:48PM
No comments:
Post a Comment