ఢిల్లీః రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను వైయస్ఆర్సీపీ నేతల బృందం కలిసింది. గత నెల 25న విశాఖ ఎయిర్పోర్టులో ప్రతిపక్ష నేత వైయస్ జగన్పై జరిగిన హత్యాయత్నాన్ని ఈ సందర్భంగా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర సంస్థతో నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని రాష్ట్రపతి వైయస్ఆర్సీపీ ఎంపీలు, సీనియర్ నేతలు కోరారు. వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2z6kuQ9
via IFTTT November 13, 2018 at 10:42PM
No comments:
Post a Comment