విజయవాడ: ఆదరణ పథకంతో ఏదో చేసేసినట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. టీడీపీ కార్యకర్తలకే ఆదరణ పనిముట్లు ఇస్తున్నారని పేర్కొన్నారు.బీసీ వర్గాలకు చంద్రబాబు ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2z5PCiL
via IFTTT November 13, 2018 at 06:55PM
No comments:
Post a Comment