కర్నూలుః శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వైయస్ఆర్సీపీ నాయకులపై పోలీసుల జులుం ప్రదర్శించారు. టీడీపీ ప్రభుత్వం పోలీసులతో అరాచకం స్పష్టిస్తోంది కర్నూలు జిల్లా పరిషత్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. జడ్పీ సమావేశంలో సాగు,తాగు నీటి సమస్యలపై వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ నిరసన గళంతో నినదించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైయస్పీపీ నేతలపై పోలీసులు లాఠీఛార్జ్ చేసి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2TlenQg
via IFTTT November 17, 2018 at 07:14PM
No comments:
Post a Comment