17 November 2018

వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం హేయమైన చర్య.. https://ift.tt/2TjQdpt

జననేతను కాపాడుకోవలసిన బాధ్యత ఏపీ ప్రజలదే..పాదయాత్రకు రాయఘడ్‌ యవకులు మద్దతు..విజయనగరంః వైయస్‌ జగన్‌ పాదయాత్రకు రాయఘడ్‌ యవకులు మద్దతు తెలిపారు వెయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం ప్రజల కోసం తపిస్తున్న వైయస్‌ జగన్‌పై దాడి హేయమైన చర్యగా పేర్కొన్నారు వైయస్‌ జగన్‌ను కాపాడుకోవలసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్‌ ప్రజలదేనన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2TjQdpt
via IFTTT November 17, 2018 at 07:16PM

No comments:

Post a Comment