14 November 2018

జ్ఞాపకాలు పదిలం... https://ift.tt/2T9RsaA

విజయనగరంః దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రజాస్థానం నుంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలు వరుకూ  వివిధ పత్రికల్లో వచ్చిన ఫొటోలను సేకరించి ఆల్బమ్‌లో రూపంలో  ఓ అభిమాని పదిలపరిచారు. బొబ్బిలి నియోజకవర్గం మెట్టవలస గ్రామానికి చెందిన చింతాడ సింహాచలం కుటుంబం వైయస్‌ఆర్‌ హయాంలో ఎంతో లబ్ధి పొందింది.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2T9RsaA
via IFTTT November 14, 2018 at 05:58PM

No comments:

Post a Comment