విజయనగరంః దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజాస్థానం నుంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలు వరుకూ వివిధ పత్రికల్లో వచ్చిన ఫొటోలను సేకరించి ఆల్బమ్లో రూపంలో ఓ అభిమాని పదిలపరిచారు. బొబ్బిలి నియోజకవర్గం మెట్టవలస గ్రామానికి చెందిన చింతాడ సింహాచలం కుటుంబం వైయస్ఆర్ హయాంలో ఎంతో లబ్ధి పొందింది.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2T9RsaA
via IFTTT November 14, 2018 at 05:58PM
No comments:
Post a Comment