12 November 2018

వైయస్‌ జగన్‌కు గిరిజనుల అండ.. https://ift.tt/2T3Wwxf

టీడీపీ పాలనలో కష్టాలు,కన్నీళ్లు...వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతివిజయనగరంః ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం దురదృష్టకరమని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి అన్నారు. దేవుడి దయతో వైయస్‌ జగన్‌ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారన్నారు. జననేతకు ప్రజలందరూ అండగా ఉన్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం గిరిజనులపై వివక్ష చూపించిందన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితే  వస్తే బాధలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2T3Wwxf
via IFTTT November 12, 2018 at 06:17PM

No comments:

Post a Comment