12 November 2018

గిరిజనుల పట్ల టీడీపీ వివక్ష... https://ift.tt/2RSeodb

విజయనగరంః గిరిజనులంతా వైయస్‌ జగన్‌ వెంట ఉన్నారని అరకు పార్లమెంటరీ సమన్వయ కర్త శత్రుచర్ల పరిక్షిత్‌ రాజు అన్నారు. గిరిజనుల పట్ల టీడీపీ ప్రభుత్వం వివక్ష చూపుతుందన్నారు.సంక్షేమ పథకాలు అమలు చేయకుండా నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తోందన్నారు. విష జర్వాలు ప్రబలి గిరిజనులు మరణిస్తున్న పట్టించుకోవడం లేదన్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రలో ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో పాల్గొంటున్నారన్నారు. ఉపాధి అవకాశాలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2RSeodb
via IFTTT November 12, 2018 at 08:56PM

No comments:

Post a Comment