15 November 2018

అండగా ఉండి అన్నను రక్షించుకుంటాం https://ift.tt/2RRGXqU

చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదుదేవుడి దీవెన, ప్రజల ఆశీస్సులే జననేతను కాపాడాయివిజయనగరం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక హత్యాయత్నానికి తెరతీశారని అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త వరుదు కల్యాణి ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో ఆమె

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2RRGXqU
via IFTTT November 15, 2018 at 06:44PM

No comments:

Post a Comment