17 November 2018

నా పోరాటం ఆగ‌దు..సంక‌ల్పం స‌డ‌ల‌దు https://ift.tt/2qSHD3K

చివరి రక్తబొట్టు వరకు ప్రజల కోసమే తపిస్తా విజయనగరం:  ప్ర‌జ‌ల కోసం నా పోరాటం ఆగ‌ద‌ని, సంక‌ల్పం స‌డ‌ల‌ద‌ని ఒంట్లో చివరి రక్తబొట్టు వరకు ప్రజల కోసమే తపిస్తానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు.  తాను రాజకీయంగా ఎదగడం కోసం ప్రతిపక్ష నేతను తొలగించేందుకు వెనుకాడని వ్యక్తి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2qSHD3K
via IFTTT November 17, 2018 at 11:46PM

No comments:

Post a Comment