18 November 2018

పార్వతీపురం బహిరంగ సభ టీడీపీ సమాధికి పునాది.. https://ift.tt/2QRlzSN

విజయనగరంః ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు  బ్రహ్మరథం పడుతున్నారని  వైయస్‌ఆర్‌సీపీ పార్వతీపురం నియోజకవర్గం సమన్వయకర్త అలగింజ  జోగారావు అన్నారు.నిన్న పార్వతీపురం పట్టణంలో జరిగిన వైయస్‌ జగన్‌  భారీ బహిరంగ సభ టీడీపీ ప్రభుత్వ సమాధికి పునాదిగా భావిస్తున్నానని తెలిపారు. పార్వతీపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే,ఎమ్మెల్సీలు అవినీతికి పరాకాష్ఠగా పేర్కొన్నారు.రైతన్నల కష్టం చంద్రబాబుకు పట్టడంలేదని మండిపడ్డారు.ప్రజలను మోసం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QRlzSN
via IFTTT November 18, 2018 at 04:52PM

No comments:

Post a Comment