19 November 2018

హాయ్‌లాండ్‌ కొట్టేయాలని చూస్తే ఊరుకోం https://ift.tt/2QPtCiY

గుంటూరు: అధికారం కోల్పోతామని గ్రహించిన టీడీపీ నేతలు హాయ్‌లాండ్‌ను కొట్టేయాలని చూస్తున్నారని అగ్రిగోల్డ్‌ బాధితుల భరోసా కమిటీ కన్వీనర్‌ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. హాయ్‌లాండ్‌ వ్యవహారంపై త్వరలోనే కార్యచరణ ప్రకటిస్తామన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వేల కోట్ల విలువైన హాయ్‌లాండ్‌ను కొట్టేయాలనుకుంటే చూస్తూ ఊరుకోమన్నారు. రెండు, మూడు రోజుల్లో అగ్రిగోల్డ్‌ బాధితుల భరోసా కమిటీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QPtCiY
via IFTTT November 19, 2018 at 06:19PM

No comments:

Post a Comment