వివాదాస్పద అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి తన రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. వైసీపీ నేత మేడికొండ కృష్ణపై దాడి చేసి గాయపరిచాడు. పెదవేగి మండలానికి చెందిన మాజీసర్పంచ్ మేడికొండ కృష్ణ గారమీద చింతమనేని హత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు చింతమనేనిపై కిడ్నాప్, హత్యాయత్నం సెక్షన్లకింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసారు. మరో దౌర్జన్యం పెదవేగి మండలం లక్ష్మీపురం వద్ద మట్టి మాఫియాను
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QKrWad
via IFTTT November 16, 2018 at 05:02PM
No comments:
Post a Comment