15 November 2018

ఆంధ్రలో రాక్షస పాలన https://ift.tt/2QKPlbx

పశ్చిమగోదావరిః  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న సాగుతుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కుడు వైవీ సుబ్బారెడ్డి విమ‌ర్శించారు. వైయస్‌ జగన్‌పై హత్యాయత్నాన్ని ప్రభుత్వం చిన్న ఘటనగా చిత్రీకరించిందన్నారు. రిమాండ్‌ రిపోర్ట్‌  తర్వాతైనా పోలీసులు తీరు మారకపోవడం దురదృష్టకరమన్నారు. హత్యాయత్నం వెనుక ప్రభుత్వ పెద్దలున్నారు కాబట్టే నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. స్వతంత్ర దర్యాప్తుతోనే కుట్రదారులు బయలు కొస్తారని తెలిపారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QKPlbx
via IFTTT November 15, 2018 at 04:34PM

No comments:

Post a Comment