విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం కొయ్యానపేట గ్రామానికి చేరుకున్నారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం పాదయాత్ర ప్రారంభించిన జననేత కొయ్యానపేట చేరుకోగానే స్థానికులు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QBBKU2
via IFTTT November 12, 2018 at 09:31PM
No comments:
Post a Comment