15 November 2018

చంద్రబాబు డ్రామాలొద్దు.. https://ift.tt/2Q0gFWj

ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శ్రీకారం చుట్టింది మహానేత వైయస్‌ఆరే..ట్విట్టర్‌లో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శ్రీకారం చుట్టింది దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి అని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు సర్కార్‌పై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 2009లోనే వైయస్‌ఆర్‌ శంకుస్థాపన చేశారన్నారు. పరిపాలనా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Q0gFWj
via IFTTT November 15, 2018 at 11:07PM

No comments:

Post a Comment