– సీబీఐ పేరెత్తితే ఉలిక్కిపాటు– ఆర్థిక నేరాలు, ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం భయటపడుతుందనే భయం– తప్పులమీద తప్పులతో రాష్ట్రం పరువుతీస్తున్న ముఖ్యమంత్రివ్యవస్థలను దశలవారీగా పతనం చేసిన చంద్రబాబు నాయుడు.. ప్రజావ్యతిరేకతను తట్టుకోలేక దిగజారుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తప్పుల మీద తప్పులు చేస్తూ తన పతనానికి తానే రూట్ మ్యాప్ గీసుకుంటున్నాడు. అర్థంపర్థం లేని జీవోలతో
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PwKuhT
via IFTTT November 16, 2018 at 08:30PM
No comments:
Post a Comment