టీడీపీ కుట్రలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు..–విజయనగరం జిల్లా వైయస్ఆర్సీపీ నేతలువిజయనగరంః చంద్రబాబుకు తన అవినీతిపై దాడులు చేస్తారన్న భయం పట్టుకుందని వైయస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. అందుకే రాష్ట్రంలోకి సీబీఐని రాకుండా జీవో తెచ్చారని మండిపడ్డారు. వైయస్ఆర్సీపీ నేతలు బెల్లాని చంద్రశేఖర్ ,మజ్జి శ్రీనివాసరావులు మాట్లాడారు. నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో సంక్షేమమే లేదన్నారు.చంద్రబాబు చేస్తున్న కుట్రలకు ప్రజా
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OROrIG
via IFTTT November 18, 2018 at 04:55PM
No comments:
Post a Comment