16 November 2018

ఏపీలో ప్రజాస్వామ్యానికి పాతర.. https://ift.tt/2NqzBt6

విజయవాడః ఏపీలో ప్రజాస్వామ్యం లేదని మరోసారి రుజువైందని వైయస్‌ఆర్‌సీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. మనం భారత్‌లో ఉన్నామా? పక్కదేశంలో ఉన్నామా అని ప్రశ్నించారు. శాంతిభద్రతల వైఫల్యాన్ని ప్రశ్నించడం తప్పా అని అన్నారు. జగన్‌పై హత్యాయత్నం కేసుపై విచారణ చేస్తారని చంద్రబాబుకు భయం పట్టుకుందని విమర్శించారు.ప్రభుత్వ అవినీతి ప్రజలకు తెలియకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.ప్రతిపక్ష నేత

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NqzBt6
via IFTTT November 16, 2018 at 04:45PM

No comments:

Post a Comment