14 November 2018

ప్రభుత్వం పట్టించుకోవడం లేదయ్యా... https://ift.tt/2K4zRwC

వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకున్న పైలేరియా బాధితులువిజయనగరంః పార్వతీపురం నియోజకవర్గం పెదపెంకి గ్రామానికి చెందిన పైలేరియా వ్యాధిగ్రస్తులను వైయస్‌ జగన్‌ కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నాలుగు రోజులు మెడికల్‌ క్యాంప్‌లు పెట్టి చేతులు దులుపుకుందని తెలిపారు. వందలది మంది పైలేరియా బారిన పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. మందులు కొనలేక నానాఇబ్బందులు పడుతున్నామని ఆవేదన

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2K4zRwC
via IFTTT November 15, 2018 at 12:02AM

No comments:

Post a Comment