పశ్చిమ గోదావరి: దెందలూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్ అరాచకాలు కొనసాగుతున్నాయి. వైయస్ఆర్సీపీ నేత మేడికొండ కృష్ణపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలవరం కాలువపై మట్టి అక్రమ రవాణాపై కృష్ణ ఫిర్యాదు చేశారు. వైయస్ఆర్సీపీ నేత కృష్ణను చింతమనేని ఇంటికి టీడీపీ నేతలు కారులో కొట్టుకుంటూ తీసికెళ్లి రోడ్డు పక్కన పడేశారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2FpwxgW
via IFTTT November 15, 2018 at 07:05PM
No comments:
Post a Comment