13 November 2018

పార్వ‌తీపురం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం https://ift.tt/2FhlA0I

విజ‌య‌న‌గ‌రం:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌న‌గ‌రం జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. కొద్ది సేప‌టి క్రితం వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర సాలూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పార్వ‌తీపురం నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌వేశించింది. సీతానగరం మండలం బొగ్గ‌న్న‌దొరవలస వ‌ద్ద వైయ‌స్ జ‌గ‌న్‌కు స్థానికులు, పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగ‌తం ప‌లికారు. 296వ రోజు ప్రజాసంకల్పయాత్రలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2FhlA0I
via IFTTT November 13, 2018 at 10:10PM

No comments:

Post a Comment