12 November 2018

లంచమివ్వలేదని..పెన్షన్‌ ఇవ్వలేదు.. https://ift.tt/2FeQpTJ

విజయనగరంః లంచం ఇవ్వనిదే టీడీపీ పాలనలో ఏ పని జరగడం లేదని పాదయాత్రలో జగన్‌ను కలిసి  వికలాంగుడు  తన బాధను చెప్పుకున్నాడు. రూ .3వేలు లంచం ఇవ్వకపోవడంతో పెన్షన్‌ రాలేదని జగన్‌కు ఫిర్యాదు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరిగిన కనికరించడం లేదని వాపోయారు.చంద్రబాబును నమ్మి ఓటు వేశానని, కనీసం పింఛను కూడా ఇవ్వకుండా మోసం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2FeQpTJ
via IFTTT November 12, 2018 at 08:07PM

No comments:

Post a Comment