16 November 2018

వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన వుండ‌వ‌ల్లి శ్రీ‌దేవి https://ift.tt/2DoNd5v

హైద‌రాబాద్‌:  గుంటూరు జిల్లా తాడికొండ నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  స‌మ‌న్వ‌య‌క‌ర్త డాక్ట‌ర్ వుండ‌వ‌ల్లి శ్రీ‌దేవి శుక్ర‌వారం వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిశారు.త‌న‌ను నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించింనందుకు ఆమె పార్టీ గౌర‌వాధ్య‌క్షురాలు వైయ‌స్ విజ‌య‌మ్మ‌, అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌దేవి మీడియాతో మాట్లాడుతూ.. నిరంతరం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DoNd5v
via IFTTT November 16, 2018 at 11:31PM

No comments:

Post a Comment