వైయస్ జగన్ హత్యాయత్నంలో కర్త,కర్మ,క్రియ చంద్రబాబే..కేంద్రం నిష్పాక్షపాతంగా దర్యాప్తు జరిపించాలిన్యూఢిల్లీః వైయస్ జగన్పై జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్నాయని, కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తే ఆ వివరాలు అందజేస్తామని వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వైయస్ జగన్పై హత్యాయత్నంలో కర్త,కర్మ,క్రియ,సూత్రధారుడు,పాత్రదారులలో మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు అని వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Dmu586
via IFTTT November 13, 2018 at 11:35PM
No comments:
Post a Comment