విజయనగరం: అయ్యనపేట గ్రామానికి చెందిన దివ్యాంగుడు ప్రజా సంకల్ప యాత్రలో వైయస్ జగన్ను కలిసి అన్నా..అన్ని అర్హతలు ఉన్నా పింఛన్ ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. గురువారం తన తండ్రితో కలిసి వచ్చిన దివ్యాంగుడు జననేతను కలిశాడు. రోడ్డు ప్రమాదంలో కాళ్లు కోల్పోయానని, బతుకు తెరువు కష్టంగా మారిందని వాపోయాడు. ఎన్నిమార్లు దరఖాస్తు చేసుకున్నా పింఛన్
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DmmRB8
via IFTTT November 15, 2018 at 02:48PM
No comments:
Post a Comment