విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ కొద్ది సేపటి క్రితం నిడుగల్లు క్రాస్ నుంచి మరిపివలస గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు స్థానికులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని రోజువారీ కూలీలు వైయస్ జగన్ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ఉపాధి లేక వలస వెళ్తున్నామని వాపోయారు. వారి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DlfREI
via IFTTT November 15, 2018 at 02:43PM
No comments:
Post a Comment