14 November 2018

రాష్ట్రమంతా వైయస్‌ జగన్‌ వైపు... https://ift.tt/2DCUqzL

విజయనగరంః  రాష్ట్రమంతా జననేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వైపు చూస్తుందని  వైయస్‌ఆర్‌సీపీ పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త జోగారావు అన్నారు. వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నాSన్ని తలుచుకుని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. పేదల కష్టాలను తీర్చే జననేతను అంతం చేయాలని చేసిన దాడిని ముక్తకంఠంతో ఖండిస్తున్నారన్నారు.వైయస్‌ జగన్‌ను మహిళల నుంచి భారీసంఖ్యలో ఆదరణ లభిస్తుందన్నారు. సీతానగరం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DCUqzL
via IFTTT November 14, 2018 at 05:02PM

No comments:

Post a Comment