14 November 2018

మార్గాని భరత్‌కు ఘన స్వాగతం.. https://ift.tt/2B50xKK

తూర్పుగోదావరిః స్వాతంత్య్రం  అనంతరం తొలిసారిగా రాజమండ్రి లోక్‌సభ సీటును  వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బీసీలకు కేటాయించడం పట్ల వైయస్‌ఆర్‌సీపీ కోఆర్డినేటర్‌ మార్గాని భరత్‌ హర్షం వ్యక్తం చేశారు. రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న భరత్‌కు వైయస్‌ఆర్‌ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.ఎయిర్‌ పోర్టు నుంచి రాజమండ్రి నగరం వరుకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2B50xKK
via IFTTT November 14, 2018 at 11:23PM

No comments:

Post a Comment