14 November 2018

క‌ల‌లో కాంగ్రెస్..భ్ర‌మ‌ల్లో బాబు https://ift.tt/2B4RE44

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భూస్థాపితమై పోయినా కాంగ్రెస్ ఇంకా కళ్లు తెరుచుకోలేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర వల్ల రాష్ట్రానికి ఏం లాభం అని అడుగుతున్నాడో అమాయకపు కాంగ్రెస్ నేత. జగన్ పాదయాత్రవల్ల రాష్ట్రానికి హోదా వస్తుందా, రైల్వేజోన్ వస్తుందా అని పప్పులకే పెద్దపప్పులా అడుగుతున్నాడు. ఏ జగన్ పోరాటం వల్ల, ఉద్యమం వల్ల

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2B4RE44
via IFTTT November 14, 2018 at 11:57PM

No comments:

Post a Comment