18 November 2018

ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందన్నా.. https://ift.tt/2A3MljB

విజయనగరంః విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు వైయస్‌ జగన్‌ను కలిసి సమస్యలు చెప్పుకున్నారు.  సమానపనికి సమాన వేతనం ఇవ్వాలంటూ వైయస్‌ జగన్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం విద్యుత్‌ కార్మికుల సంక్షేమం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ డిపార్ట్‌మెంట్‌లో  ప్రమాదకరమైన పరిస్థితుల్లో పని చేస్తున్న గుర్తింపులేదని వాపోయారు. ఉద్యోగ భద్రత లేకుండా  విధులు నిర్వహిస్తున్నామన్నారు. వైయస్‌ జగన్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2A3MljB
via IFTTT November 18, 2018 at 09:22PM

No comments:

Post a Comment