నలుగురు సర్పంచ్లు,నలుగులు ఎంపీటీసీలువిజయనగరంః వైయస్ఆర్సీపీలోకి వలసలు పెరుగుతున్నాయి.వివిధ పార్టీల నేతలు వైయస్ఆర్సీపీలోకి చేరుతున్నారు.పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలం బలిజపేటకు చెందిన 2వేల మంది జగన్ సమక్షంలో పార్టీలోకి చేరారు.వారిలో నలుగురు సర్పంచ్లు, నలుగురు ఎంపిటిసిలు ఉన్నారు. వారిని వైయస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డి మాట మీద నిలబడే
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2RQOuGt
via IFTTT November 14, 2018 at 05:05PM
No comments:
Post a Comment