8 November 2018

13న రాష్ట్రపతిని కలువనున్న వైయస్‌ఆర్‌సీపీ నేతల బృందం https://ift.tt/2Db6fvZ

న్యూఢిల్లీ: ఈ నెల 13న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల బృందం కలువనుంది. గత నెల 25న విశాఖ ఎయిర్‌ పోర్టులో ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్‌ జగన్‌పై శ్రీనివాస్‌ అనే యువకుడు కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన విషయం విధితమే. ఈ ఘటనను రాష్ట్రపతికి వివరించేందుకు పార్టీ నేతల బృందం రాష్ట్రపతిని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Db6fvZ
via IFTTT November 08, 2018 at 09:03PM

No comments:

Post a Comment