ఇష్టారాజ్యంగా ప్రభుత్వ జీవోలు..రాష్ట్రాన్ని తండ్రికొడుకులు అడ్డంగా దోచుకుంటున్నారు..విజయవాడః రాష్ట్రంలో భూ సంతర్పణ చేస్తూ ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని వైయస్ఆర్సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. విజయవాడ వైయస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవడబ్బ సొమ్ము అని చంద్రబాబు, దేవినేని ఉమాలు ఇరిగేషన్ స్థలాన్ని ధారదత్తం చేస్తారని విమర్శించారు.. జీవోలను వారికి అనుగుణంగా ఇష్టారాజ్యంగా మార్చుకుంటున్నారని
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2yZ4crx
via IFTTT October 20, 2018 at 10:46PM
No comments:
Post a Comment