16 October 2018

జీతాలు లేక ఇబ్బందిపడుతున్నామన్నా... https://ift.tt/2ykLXx3

విజయనగరంః వైయస్‌ జగన్‌ను కలిసి  104 ఉద్యోగులు తమ సమస్యలు చెప్పుకున్నారు. సమస్యలపై వినతిపత్రం అందజేశారు. జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. చాలిచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు.151 జీవో అమలు చేయాలని వైయస్‌ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. గత పది సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నా జీతాలు పెంచడంలేదన్నారు. ప్రభుత్వానికి అనేకసార్లు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ykLXx3
via IFTTT October 16, 2018 at 05:23PM

No comments:

Post a Comment