16 October 2018

ఖాళీ పోస్టులు భర్తీ చేయడంలేదన్నా.. https://ift.tt/2yjfk2G

విజయనగరంః టీడీపీ ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంలేదని ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ నేతలు  ఆగ్రహం వ్యక్తం చేశారు వైయస్‌ జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.వేలాది పోస్టులు ఖాళీగా ఉన్న వందల్లో మాత్రమే నోటిఫికేషన్లు ఇస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ అబద్ధపు వాగ్ధానాలు ఇచ్చి నిరుద్యోగులను నిలువునా మోసం చేశారన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2yjfk2G
via IFTTT October 16, 2018 at 05:29PM

No comments:

Post a Comment