20 October 2018

అర్హత ఉన్నా పింఛన్లు ఇవ్వడంలేదయ్యా... https://ift.tt/2ug1YSP

రాజన్న బిడ్డకు వృద్ధ దంపతుల మొర..విజయనగరంః అర్హత ఉన్నా పింఛన్లు ఇవ్వడంలేదని వరలక్ష్మి,కృష్ణారావు దంపతులు వైయస్‌ జగన్‌కు మొరపెట్టకున్నారు.  వైయస్‌ఆర్‌ హయాంలో ఇల్లు ఇచ్చారని, ఆడపిల్ల పెళ్ళికోసం ఆ ఇల్లును అమ్ముకోవలసి వచ్చిందని ఆ దంపతులు వాపోయారు. ప్రస్తుతం అద్దె ఇంట్లో కాలం గడుపుతున్నామన్నారు. కూలి పని చేసుకుంటామని మొరపెట్టుకున్నారు. 65 ఏళ్ల వృద్ధుడైన కృష్ణారావుకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ug1YSP
via IFTTT October 20, 2018 at 05:13PM

No comments:

Post a Comment