16 October 2018

టీడీపీలోకి ఫిరాయించి ఏం సాధించావ్‌..? https://ift.tt/2RSG7uY

విజయనగరంః బొబ్బిలి నియోజకవర్గానికి చెందిన మంత్రి సుజయ్‌ కృష్ణ రంగారావుపై ప్రజలు మండి పడుతున్నారు.వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో గెలిచి అభివృద్ధి పేరుతో టీడీపీలోకి ఫిరాయించిన సుజయ్‌ కృష్ణ రంగారావు సాధించిదేమిటో చెప్పాలని స్థానికులు ప్రశ్నించారు.బొబ్బిలి నియోజకవర్గంలో అభివృద్ధి కనిపించడంలేదన్నారు. బొబ్బిలి ప్రజల్ని ఓటు అడిగే హక్కు కూడా ఆయనకు లేదన్నారు.రోడ్లు,తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2RSG7uY
via IFTTT October 16, 2018 at 07:01PM

No comments:

Post a Comment