16 October 2018

బొబ్బిలి రాజులు బొబ్బిలి పరువు తీశారు.. https://ift.tt/2RRZB2T

విజయనగరంః బొబ్బిలి రాజులపై ఎంతో నమ్మకం పెట్టుకున్న వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి వారు తీరని ద్రోహం చేశారని  బొబ్బిలి నియోజకవర్గం  వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త వెంకట చిన్న అప్పలనాయుడు మండిపడ్డారు. వారి కుటుంబానికి మూడు జిల్లాల బాధ్యతలు అప్పగించారన్నారు. సుజయ్‌ కృష్ణ రంగారావు అన్నదమ్ములకు ఎంపీ,ఎమ్మెల్యేలు సీట్లు ఇచ్చి గెలిపించిన పార్టీని కాదని టీడీపీలోకి వెళ్ళి బొబ్బిలి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2RRZB2T
via IFTTT October 16, 2018 at 04:38PM

No comments:

Post a Comment