16 October 2018

ఏపీకి వైయస్‌ జగన్‌ నాయకత్వం అనివార్యం.. https://ift.tt/2QWIdZB

విజయనగరంః రాష్ట్రానికి జగన్‌ లాంటి నాయకుడు కావాలని వైయస్‌ఆర్‌సీపీ యూఎస్‌ఏ కన్వీనర్‌ రత్నాకర్‌ అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో ప్రజా సంకల్పయాత్రలో ఆయన పాల్గొన్నారు. ప్రజా సంకల్పయాత్రపై దేశ,విదేశాల్లో చర్చ జరుగుతున్నదని, ప్రపంచదేశాల్లో ఉన్న తెలుగువారందరూ మద్దతు ఇస్తున్నారని తెలిపారు. అవినీతిమయం అయిన  ఈ రాష్ట్రాన్ని జగన్‌ ఒక్కరే కాపాడాగలరన్నారు. తెలుగువారందరూ ఇదే అభ్రిపాయంతో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QWIdZB
via IFTTT October 16, 2018 at 11:10PM

No comments:

Post a Comment