17 October 2018

కర్నూలు రోడ్డు ప్రమాదంపై వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి https://ift.tt/2QTsDO2

విజయనగరంః కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్ద హుతూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఏపీ ప్రతిపక్ష నేత,వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ,  మృతుల కుటుంబసభ్యులకు  సంతాపాన్ని  ప్రగాఢ సానుభూతిని  తెలిపారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QTsDO2
via IFTTT October 17, 2018 at 05:25PM

No comments:

Post a Comment