19 October 2018

తుపానుతో శ్రీకాకుళం శోకాకుళంగా మారింది https://ift.tt/2PrrAF8

–తిత్లీ తుపాను ను కూడా చంద్రబాబు దోపిడీకి అవకాశంగా మార్చుకున్నారు.- వైయ‌స్ జగన్‌ రెండు హైపవర్‌ కమిటీలను బాధితుల కోసం నియమించారుతిరుప‌తి: ఇటీవ‌ల సంభ‌వించిన తుపాను కార‌ణంగా శ్రీ‌కాకుళం జిల్లా శోకాకుళంగా మారింద‌ని  వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తిత్లీ తుపాను బాధితుల‌ను ఆదుకోవ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PrrAF8
via IFTTT October 19, 2018 at 06:11PM

No comments:

Post a Comment