17 October 2018

మంత్రి ఉన్నా..అభివృద్ధి లేదు.. https://ift.tt/2Oyh4iY

విజయనగరంః  వైయస్‌ఆర్‌ పాలనలో లాభాల బాటలో నడిచిన జ్యూట్‌ మిల్లులు చంద్రబాబు పాలనలో మూతపడే స్థితికి వచ్చాయని బొబ్బిలి నియోజకవర్గం వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త వెంకట చిన అప్పలనాయుడు అన్నారు.దీంతో ఉద్యోగులు, కార్మికులు ఉపాధి కోల్పొయి రోడ్డున పడ్డారన్నారు.చెరుకు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెరకు ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.13 కోట్లు రైతులకు బకాయిపడిందన్నారు.రెండు సంవత్సరాలుగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Oyh4iY
via IFTTT October 17, 2018 at 04:18PM

No comments:

Post a Comment