జననేతకు మెట్టవలస రైతుల గోడు..విజయనగరంః బిబ్బిలి గ్రోత్సెంటర్ నిర్మాణానికి భూములిచ్చినా తమ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదని మెట్టవలస గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. కంపెనీలు వల్ల విపరీతమైన కాలుష్యం వస్తుందని ఫిర్యాదు చేశారు. కాలుష్యం వల్ల పంటలు పండటంలేదని వాపోయారు. వైయస్ జగన్ సానుకూలంగా
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KkOEqx
via IFTTT October 20, 2018 at 06:21PM
No comments:
Post a Comment